నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నంద్యాల జిల్లా పార్శిల్ కార్యాలయంలో నిలిచిపోయిన, కస్టమర్లు తీసుకెళ్ళని వివిధ రకాల వస్తువులను సెప్టెంబర్ 2, 2026న బహిరంగ వేలం వేయనున్నట్లు ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (కమర్షియల్) తెలిపారు.నంద్యాల బస్టాండ్లోని పార్శిల్ రవాణా కార్యాలయం వద్ద ఉదయం 11:00 గంటలకు ఈ వేలం పాట ప్రారంభమవుతుంది. వేలంలో మెడిసిన్స్, ఎలక్ట్రానిక్స్ (స్టెబిలైజర్, డివైజ్, బోర్డులు), వ్యవసాయ స్పేర్ పార్ట్స్, దుస్తులు, జీడిపప్పు, రైస్ బ్యాగ్స్ వంటి పలు రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. నిబంధనల ప్రకారం జరిగే ఈ వేలంలో ఆసక్తి ఉన్న ప్రజలందరూ పాల్గొనవచ్చని అధికారులు పేర్కొన్నారు.

ఆర్టీసీ పార్శిళ్ల బహిరంగ వేలం
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నంద్యాల జిల్లా పార్శిల్ కార్యాలయంలో నిలిచిపోయిన, కస్టమర్లు తీసుకెళ్ళని వివిధ రకాల వస్తువులను సెప్టెంబర్ 2, 2026న బహిరంగ వేలం వేయనున్నట్లు ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (కమర్షియల్) తెలిపారు.నంద్యాల బస్టాండ్లోని పార్శిల్ రవాణా కార్యాలయం వద్ద ఉదయం 11:00 గంటలకు ఈ వేలం పాట ప్రారంభమవుతుంది. వేలంలో మెడిసిన్స్, ఎలక్ట్రానిక్స్ (స్టెబిలైజర్, డివైజ్, బోర్డులు), వ్యవసాయ స్పేర్ పార్ట్స్, దుస్తులు, జీడిపప్పు, రైస్ బ్యాగ్స్ వంటి పలు రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. నిబంధనల ప్రకారం జరిగే ఈ వేలంలో ఆసక్తి ఉన్న ప్రజలందరూ పాల్గొనవచ్చని అధికారులు పేర్కొన్నారు.

