అవసరమైతే ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ నిర్వహించేందుకు భారత సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. భవిష్యత్తు యుద్ధాలు భూమి, సముద్రం, గగనతలం మాత్రమే కాకుండా సైబర్, అంతరిక్ష, సమాచార రంగాల్లో కూడా జరుగుతాయని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని చెప్పారు. దేశ భద్రత కోసం మూడు దళాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు.

ఆపరేషన్ సిందూర్ 2.0కు సైన్యం సిద్ధం
అవసరమైతే ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ నిర్వహించేందుకు భారత సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. భవిష్యత్తు యుద్ధాలు భూమి, సముద్రం, గగనతలం మాత్రమే కాకుండా సైబర్, అంతరిక్ష, సమాచార రంగాల్లో కూడా జరుగుతాయని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని చెప్పారు. దేశ భద్రత కోసం మూడు దళాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు.

