Tuesday, 15 September 2026
  • Home  
  • వేదాయపాళెం గణనాథుని సన్నిధిలో పూజలు నిర్వహించిన సోమిరెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వేదాయపాళెం గణనాథుని సన్నిధిలో పూజలు నిర్వహించిన సోమిరెడ్డి

నెల్లూరు రూరల్ పరిధిలోని వేదాయపాళెం సెంటర్లో ప్రతిష్టించిన గణనాథుడిని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆశీస్సులు కోరారు. విఘ్నేశ్వరుని కృపతో నియోజకవర్గంలో సుభిక్ష వాతావరణం నెలకొంటుందని ఆయన ఆకాంక్షించారు.

నెల్లూరు రూరల్ పరిధిలోని వేదాయపాళెం సెంటర్లో ప్రతిష్టించిన గణనాథుడిని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆశీస్సులు కోరారు. విఘ్నేశ్వరుని కృపతో నియోజకవర్గంలో సుభిక్ష వాతావరణం నెలకొంటుందని ఆయన ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.