Thursday, 17 September 2026
  • Home  
  • విద్యార్థులు దుస్తులను సద్వినియోగం చేసుకోవాలి
- వరంగల్

విద్యార్థులు దుస్తులను సద్వినియోగం చేసుకోవాలి

చెన్నారావుపేట, సెప్టెంబర్ 16: దుస్తులను సద్వినియోగం చేసుకోవాలని నాయక్ పోడు కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొమ్మెర సతీష్ అన్నారు. మండలంలోని నాయక్ పోడు కాలనీ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు దుస్తులను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. చదువుతోపాటు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జాటోతు పద్మ, స్థానిక మహిళా సమాఖ్య సభ్యులు స్వరూప, శివ, పార్వతి, కల్పన, విద్యార్థులు, పాల్గొన్నారు

చెన్నారావుపేట, సెప్టెంబర్ 16: దుస్తులను సద్వినియోగం చేసుకోవాలని నాయక్ పోడు కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొమ్మెర సతీష్ అన్నారు. మండలంలోని నాయక్ పోడు కాలనీ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు దుస్తులను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. చదువుతోపాటు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జాటోతు పద్మ, స్థానిక మహిళా సమాఖ్య సభ్యులు స్వరూప, శివ, పార్వతి, కల్పన, విద్యార్థులు, పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.