Saturday, 12 July 2025
  • Home  
  • రాపూరు లో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు….
- Featured

రాపూరు లో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు….

రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలం లో కరోనా లాక్ డౌన్ కారణంగా 58 రోజులు నుండి బోసిపోయిన ఆర్టీసీ బస్ స్టాండ్ ఈరోజు ప్రభుత్వం అదేశాలమేరకు బస్సులు వదలడం జరిగింది ఈ కార్యక్రమంలో డిపో డిఎం రామకృష్ణ మాట్లాడుతూ రాపూరు డిపో నుండి 16 బస్సులు నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, రాజంపేట, కడప కు వదలడం జరిగింది డ్యూటీ చేస్తున్న డ్రైవర్లు ఇతర సిబ్బందికి పరీక్షలు చేసిన తర్వాతే విధులోకి అనుమతి మరియు ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు వాళ్ళ డీటెయిల్స్, ఫోన్ నెంబరు తీసుకొని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు వేసుకుని ప్రయాణం చేయాలి అని డిపో మేనేజర్ డి ఎం రామకృష్ణ తెలియజేశారు.

రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలం లో కరోనా లాక్ డౌన్ కారణంగా 58 రోజులు నుండి బోసిపోయిన ఆర్టీసీ బస్ స్టాండ్ ఈరోజు ప్రభుత్వం అదేశాలమేరకు బస్సులు వదలడం జరిగింది ఈ కార్యక్రమంలో డిపో డిఎం రామకృష్ణ మాట్లాడుతూ రాపూరు డిపో నుండి 16 బస్సులు నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, రాజంపేట, కడప కు వదలడం జరిగింది డ్యూటీ చేస్తున్న డ్రైవర్లు ఇతర సిబ్బందికి పరీక్షలు చేసిన తర్వాతే విధులోకి అనుమతి మరియు ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు వాళ్ళ డీటెయిల్స్, ఫోన్ నెంబరు తీసుకొని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు వేసుకుని ప్రయాణం చేయాలి అని డిపో మేనేజర్ డి ఎం రామకృష్ణ తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.