Wednesday, 1 July 2026
  • Home  
  • రాజ్యాధికార సమరభేరి’కి ప్రజాప్రతినిధులు, కులసంఘాల పెద్దలకు ఆహ్వానం.
- జయశంకర్ భూపాలపల్లి

రాజ్యాధికార సమరభేరి’కి ప్రజాప్రతినిధులు, కులసంఘాల పెద్దలకు ఆహ్వానం.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా జూన్ 30 పున్నమి న్యూస్ : మొగుళ్ళపల్లి మండలం పరిధిలోని గుండ్లకర్తి, కాసులపాడు, వేములపల్లి, నర్సింగ్‌పూర్, మెట్‌పల్లి గ్రామాల ప్రజాప్రతినిధులకు, కులసంఘాల పెద్దలకు జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి” మహాసభకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికలను టీఆర్‌పీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్, పార్టీ నాయకులు కాశెట్టి రాజేష్ అందజేశారు.ఈ సందర్భంగా మహాసభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా జూన్ 30 పున్నమి న్యూస్ : మొగుళ్ళపల్లి మండలం పరిధిలోని గుండ్లకర్తి, కాసులపాడు, వేములపల్లి, నర్సింగ్‌పూర్, మెట్‌పల్లి గ్రామాల ప్రజాప్రతినిధులకు, కులసంఘాల పెద్దలకు జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి” మహాసభకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికలను టీఆర్‌పీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్, పార్టీ నాయకులు కాశెట్టి రాజేష్ అందజేశారు.ఈ సందర్భంగా మహాసభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.