Saturday, 12 July 2025
  • Home  
  • రాజమండ్రి ఓ.ఎన్.జీ.సి నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆదేశ్ కుమార్
- Featured

రాజమండ్రి ఓ.ఎన్.జీ.సి నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆదేశ్ కుమార్

తూర్పుగోదావరిజిల్లా , అమలాపురం రాజమండ్రి ఓ.ఎన్.జీ.సి నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆదేశ్ కుమార్ గురువారం అమలాపురం పార్లమెంట్ సభ్యులు,కేంద్ర పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీమతి చింతా.అనురాధను మర్యాదపూర్వకంగా కలిశారు.గురువారం ఈ.డి అల్లవరం మండలం మొగళ్ళమూరు లోని ఎం.పి స్వగృహంలో ఎం.పి.అనురాధను కలిశారు.ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు నూతన ఈ.డి కి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఈ.డి తో పాటు హెచ్.ఆర్ జీ.ఎం దినేష్ జైన్ ,సీజిఎమ్ ప్రసాద్ రావు పాల్గొన్నారు.

తూర్పుగోదావరిజిల్లా , అమలాపురం


రాజమండ్రి ఓ.ఎన్.జీ.సి నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆదేశ్ కుమార్ గురువారం అమలాపురం పార్లమెంట్ సభ్యులు,కేంద్ర పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీమతి చింతా.అనురాధను మర్యాదపూర్వకంగా కలిశారు.గురువారం ఈ.డి అల్లవరం మండలం మొగళ్ళమూరు లోని ఎం.పి స్వగృహంలో ఎం.పి.అనురాధను కలిశారు.ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు నూతన ఈ.డి కి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఈ.డి తో పాటు హెచ్.ఆర్ జీ.ఎం దినేష్ జైన్ ,సీజిఎమ్ ప్రసాద్ రావు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.