ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:
శ్రీ అమరేశ్వర్ రాజు గారు సింగిల్ విండో అధ్యక్షులు, సాయి రాజు ఐటీడీపీ రాజంపేట జనరల్ సెక్రటరీ, రెడ్డయ్య రాజు యూనిట్ ఇంచార్జ్,బూత్ ఇంచార్జి వెంకటరమణ
ప్రసాద్ రాజు, జయచంద్ర రాజు, రవి శంకర్, సుబ్బరామ, రవి రాజు, మహేశ్వర తదితర టీడీపీ నాయుకులు పాలుగోన్నారు.
పాల్గొని కూటమి ప్రభుత్వ 2 సంవత్సరాల పాలన విజయాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.


