Friday, 15 May 2026
  • Home  
  • తుఫాన్ పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి:బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

తుఫాన్ పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి:బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తుఫాను పరిస్థితుల ను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశంపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూటమి నాయకులు,అధికారుల తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ పట్ల ప్రజల ను అప్రమత్తం చేయాలని దిశా నిర్దేశం చేశారు.ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ లో పాల్గొంటూ,తుఫాన్ ప్రభావం తో నియోజకవర్గం లో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ, వెంటనే లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు.ప్రజలకి ఎవరి కైనా అత్యవసర సహాయం కావాల్సి వస్తే శ్రీకాళహస్తి ఆర్డిఓ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ 8555003504 నెంబర్ కు కాల్ చేయాలని ప్రజలకు తెలియజేయమని కూటమి నాయకులకు అధికారులకు తెలిపారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తుఫాను పరిస్థితుల ను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశంపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూటమి నాయకులు,అధికారుల తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ పట్ల ప్రజల ను అప్రమత్తం చేయాలని దిశా నిర్దేశం చేశారు.ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ లో పాల్గొంటూ,తుఫాన్ ప్రభావం తో నియోజకవర్గం లో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ, వెంటనే లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు.ప్రజలకి ఎవరి కైనా అత్యవసర సహాయం కావాల్సి వస్తే శ్రీకాళహస్తి ఆర్డిఓ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ 8555003504 నెంబర్ కు కాల్ చేయాలని ప్రజలకు తెలియజేయమని కూటమి నాయకులకు అధికారులకు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.