ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 27 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన మాజీ బీజేపీ మండలాధ్యక్షుడు పెనమల్లి వెంకట కృష్ణారెడ్డిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పొలంలో గేదెల మేపడం విషయంలో జరిగిన వివాదం ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో వెంకట కృష్ణారెడ్డికి తలకు తీవ్ర గాయాలు కాగా, ఎడమ కాలు విరిగినట్లు తెలిసింది. స్థానికులు వెంటనే ఆయనను నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

మాజీ బీజేపీ మండలాధ్యక్షుడిపై దాడి.. తలకు తీవ్ర గాయాలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 27 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన మాజీ బీజేపీ మండలాధ్యక్షుడు పెనమల్లి వెంకట కృష్ణారెడ్డిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పొలంలో గేదెల మేపడం విషయంలో జరిగిన వివాదం ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో వెంకట కృష్ణారెడ్డికి తలకు తీవ్ర గాయాలు కాగా, ఎడమ కాలు విరిగినట్లు తెలిసింది. స్థానికులు వెంటనే ఆయనను నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

