Friday, 5 June 2026
  • Home  
  • మహిళలు వేధింపులు ఎదురైతే పోలీసులను సంప్రదించాలి
- News

మహిళలు వేధింపులు ఎదురైతే పోలీసులను సంప్రదించాలి

బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ 7వ వార్డ్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి డీసీపీ భాస్కర్ గురువారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, యువత భవిష్యత్తుపై, ఆరోగ్యంపై కుటుంబ వ్యవస్థపై అది చూపే ప్రతికూల ప్రభావాల గురించి వివరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని సూచించారు. మహిళల భద్రత కోసం చేపడుతున్న చర్యలను వివరించి, మహిళలు వేధింపులు ఎదురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఛైర్మన్, స్థానిక ప్రజలు, యువత, మహిళలు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ 7వ వార్డ్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి డీసీపీ భాస్కర్ గురువారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, యువత భవిష్యత్తుపై, ఆరోగ్యంపై కుటుంబ వ్యవస్థపై అది చూపే ప్రతికూల ప్రభావాల గురించి వివరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని సూచించారు. మహిళల భద్రత కోసం చేపడుతున్న చర్యలను వివరించి, మహిళలు వేధింపులు ఎదురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఛైర్మన్, స్థానిక ప్రజలు, యువత, మహిళలు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.