మనుబోలు 16-05-2020( పున్నమి ప్రతినిధి కె. వెంకటేష్) లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న బిక్షగాళ్లు వాహనదారులకు వలస కార్మికులు కు మనుబోలు టీడీపీఆద్వర్యంలో 40వరోజ విజిటబుల్ బిరియాని400మందికి పంపినిచేసినారు.ముఖ్యంగా వలసకార్మికులు ఆహారం లేక రోడ్డు వెంట నడుచుకుంటూ వెల్లడం చాలా బాధాకరం అని తెలిపారు. వీరిపట్ల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆదుకోవాలని కొరినారు. ఈకార్యక్రమములో మనుబోలు టీడీపీనాయకులు పచ్చిపాల రామిరెడ్డి, కలికి రమేష్ రెడ్డి,చేరెడ్డి పద్మనాభిరెడ్డి, శివుడు రాజగౌడ్, చల్లగిరిప్రసాద్ ,సాని వెంకట రమణయ్య, రమణారెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
మనుబోలు తెలుగుదేశంపార్టీ అద్వర్యంలో40 వ రోజు విజిటబుల్ బిర్యానీ పంపిణీ
మనుబోలు 16-05-2020( పున్నమి ప్రతినిధి కె. వెంకటేష్) లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న బిక్షగాళ్లు వాహనదారులకు వలస కార్మికులు కు మనుబోలు టీడీపీఆద్వర్యంలో 40వరోజ విజిటబుల్ బిరియాని400మందికి పంపినిచేసినారు.ముఖ్యంగా వలసకార్మికులు ఆహారం లేక రోడ్డు వెంట నడుచుకుంటూ వెల్లడం చాలా బాధాకరం అని తెలిపారు. వీరిపట్ల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆదుకోవాలని కొరినారు. ఈకార్యక్రమములో మనుబోలు టీడీపీనాయకులు పచ్చిపాల రామిరెడ్డి, కలికి రమేష్ రెడ్డి,చేరెడ్డి పద్మనాభిరెడ్డి, శివుడు రాజగౌడ్, చల్లగిరిప్రసాద్ ,సాని వెంకట రమణయ్య, రమణారెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.