నెల్లూరు: జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గూడూరులో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉదయం నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వృద్ధులు, పిల్లలు, కూలీలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ప్రజలు తగినంత నీరు తాగడం, మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకపోవడం, ఓఆర్ఎస్ వినియోగించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

భానుడు భగభగ. వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నెల్లూరు: జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గూడూరులో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉదయం నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వృద్ధులు, పిల్లలు, కూలీలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ప్రజలు తగినంత నీరు తాగడం, మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకపోవడం, ఓఆర్ఎస్ వినియోగించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

