ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి).మనుబోలు మండల బీసీ ఐక్యవేదిక సభ్యులు శనివారం జిల్లా బీసీ నాయకులు బీద రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పూల బొకే అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఐక్యవేదిక సభ్యులు తమను తాము పరిచయం చేసుకుని, మండలంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి పరిష్కారానికి సాయపడాలని కోరారు. అందుకు బీద రవిచంద్ర సానుకూలంగా స్పందించి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

బీసీల సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చిన జిల్లా బీసీ నాయకుడు బీద రవిచంద్ర.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి).మనుబోలు మండల బీసీ ఐక్యవేదిక సభ్యులు శనివారం జిల్లా బీసీ నాయకులు బీద రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పూల బొకే అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఐక్యవేదిక సభ్యులు తమను తాము పరిచయం చేసుకుని, మండలంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి పరిష్కారానికి సాయపడాలని కోరారు. అందుకు బీద రవిచంద్ర సానుకూలంగా స్పందించి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

