Tuesday, 9 June 2026
  • Home  
  • ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి: ఓం బిర్లా
- News

ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి: ఓం బిర్లా

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను ప్రతిబింబించే విధంగా చట్టాలు రూపొందాలంటే శాసన వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. చండీగఢ్‌లో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను ప్రతిబింబించే విధంగా చట్టాలు రూపొందాలంటే శాసన వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. చండీగఢ్‌లో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.