దేశంలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రివర్గం ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రత్యేక తీర్మానం ఆమోదించింది.
పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జాతీయ భద్రత, డిజిటల్ పాలన వంటి రంగాల్లో సాధించిన విజయాలను మంత్రివర్గం ప్రశంసించింది.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్య సాధనలో మోదీ నాయకత్వం కీలకమని పేర్కొంది.


