Tuesday, 28 April 2026
  • Home  
  • దేపూరు గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్న తహసిల్దార్ పద్మజాకుమారి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దేపూరు గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్న తహసిల్దార్ పద్మజాకుమారి

వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా మంగళవారంనాడు ఆత్మకూరు మండలం దేపూరు గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆత్మకూరు తహసిల్దార్ పద్మజాకుమారి, గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసిల్దార్ రెవెన్యూ సిబ్బంది ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన అర్జీలను పరిష్కరించిన సమస్యలను సభలో ప్రస్తావించి ప్రస్తుతం ప్రజలు అందిస్తున్న అర్జీలను స్వీకరించారు.సంబంధిత అధికారులకు వాటిని అందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు..

వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా మంగళవారంనాడు ఆత్మకూరు మండలం దేపూరు గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆత్మకూరు తహసిల్దార్ పద్మజాకుమారి, గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసిల్దార్ రెవెన్యూ సిబ్బంది ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన అర్జీలను పరిష్కరించిన సమస్యలను సభలో ప్రస్తావించి ప్రస్తుతం ప్రజలు అందిస్తున్న అర్జీలను స్వీకరించారు.సంబంధిత అధికారులకు వాటిని అందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.