Sunday, 9 November 2025
  • Home  
  • తెలంగాణలో డిగ్రీ అతిథిఅధ్యాపకులకు అందని వేతనాలు
- ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో డిగ్రీ అతిథిఅధ్యాపకులకు అందని వేతనాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే తెలంగాణలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి 152 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్రిమిన కమిటీ ఆధారంగా పీజీ చదివిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరి డిగ్రీ అతిథి అధ్యాపకులను ఎన్నుకోవడం జరిగింది ఆ క్రమంలోనే తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ నుండి ఆమోదం పొందినటువంటి 1940 అధ్యాపకులను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం కేవలం 1200 మందిని డిగ్రీ అదితి అధ్యాపకులుగా నియమించడం జరిగింది . ప్రతి డిగ్రీ కళాశాలలో పొందినటువంటి విద్యార్థుల ప్రవేశాలను దృష్టిలో ఉంచుకొని వివిధ విభాగాలలో అతిథి అధ్యాపకులను నియమించడం జరిగింది . కానీ వివిధ యూనివర్సిటీల హాల్మానికి ప్రకారం కేవలం ఒక నెలలో 18 రోజులకు గాను 72 పీరియడ్లు వచ్చేటట్టుగా నియమావళిని రూపొందించి వారిని 28080 రూపాయలను మాత్రమే అందిస్తున్నారు. యూజీసీ ప్రకారం ఒక పీరియడ్ గాను 700 రూపాయలు చెల్లించవలసింది పోను 390 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది వివరాల్లోకి వెళితే సెమిస్టర్ విధానంలో 90 రోజులకు మొదటి విడత మరో 90 రోజులకు గాను రెండో విడతగా వేతనాలను చెల్లిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం . ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కానీ 220 పని దినాలు కాకుండా కేవలం 180 రోజులకు వేతనం డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అతిథి అధ్యయపాకులకు అందించడం జరుగుతుంది. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు 500 చొప్పున పిరియడుకుగాను వేతనం చెల్లిస్తూ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి డిగ్రీ అతిథి అధ్యాపకులకు 390 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు యూజీసీ చెప్పినప్పటికీ నిర్లక్ష్య ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు నడవడం డిగ్రీ అతిథి అధ్యాపకులకు తీరని నష్టం ఏర్పరిచింది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి వేతనాలు చెల్లించకుండా జాప్యం చేయడం చాలా దారుణం. మేనిఫెస్టోలో సూచించిన విధంగా నెలకు 50 వేల రూపాయలు ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ అతిథి అధ్యాపకుల జీవితాలతో చెలగాటమాడుకుంటుంది అంతేకాకుండా కన్సల్డేటెడ్ పే 12 నెలలకు ఇవ్వకుండా కేవలం 6 నెలలకు వేదనం కట్టించి సంవత్సరం పొడవునా వారి శ్రమను దోచుకుంటున్నారు. తెలంగాణ గెస్ట్ ఫ్యాకల్టీ యూనియన్ అధ్యక్షులు డాక్టర్ ఏ రంజిత్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులందరూ కోరినప్పటికీ ఎటువంటి లాభాపేక్షమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా తెలంగాణ సీఎం మానవతా దృక్పథంతో ఆలోచించి డిగ్రీ అతిథి అధ్యాపకులను ఆదుకోవాలని రాష్ట్ర యూనియన్ కోరుతుంది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే తెలంగాణలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి 152 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్రిమిన కమిటీ ఆధారంగా పీజీ చదివిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరి డిగ్రీ అతిథి అధ్యాపకులను ఎన్నుకోవడం జరిగింది ఆ క్రమంలోనే తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ నుండి ఆమోదం పొందినటువంటి 1940 అధ్యాపకులను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం కేవలం 1200 మందిని డిగ్రీ అదితి అధ్యాపకులుగా నియమించడం జరిగింది . ప్రతి డిగ్రీ కళాశాలలో పొందినటువంటి విద్యార్థుల ప్రవేశాలను దృష్టిలో ఉంచుకొని వివిధ విభాగాలలో అతిథి అధ్యాపకులను నియమించడం జరిగింది . కానీ వివిధ యూనివర్సిటీల హాల్మానికి ప్రకారం కేవలం ఒక నెలలో 18 రోజులకు గాను 72 పీరియడ్లు వచ్చేటట్టుగా నియమావళిని రూపొందించి వారిని 28080 రూపాయలను మాత్రమే అందిస్తున్నారు. యూజీసీ ప్రకారం ఒక పీరియడ్ గాను 700 రూపాయలు చెల్లించవలసింది పోను 390 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది వివరాల్లోకి వెళితే సెమిస్టర్ విధానంలో 90 రోజులకు మొదటి విడత మరో 90 రోజులకు గాను రెండో విడతగా వేతనాలను చెల్లిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం . ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కానీ 220 పని దినాలు కాకుండా కేవలం 180 రోజులకు వేతనం డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అతిథి అధ్యయపాకులకు అందించడం జరుగుతుంది. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు 500 చొప్పున పిరియడుకుగాను వేతనం చెల్లిస్తూ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి డిగ్రీ అతిథి అధ్యాపకులకు 390 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు యూజీసీ చెప్పినప్పటికీ నిర్లక్ష్య ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు నడవడం డిగ్రీ అతిథి అధ్యాపకులకు తీరని నష్టం ఏర్పరిచింది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి వేతనాలు చెల్లించకుండా జాప్యం చేయడం చాలా దారుణం. మేనిఫెస్టోలో సూచించిన విధంగా నెలకు 50 వేల రూపాయలు ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ అతిథి అధ్యాపకుల జీవితాలతో చెలగాటమాడుకుంటుంది అంతేకాకుండా కన్సల్డేటెడ్ పే 12 నెలలకు ఇవ్వకుండా కేవలం 6 నెలలకు వేదనం కట్టించి సంవత్సరం పొడవునా వారి శ్రమను దోచుకుంటున్నారు. తెలంగాణ గెస్ట్ ఫ్యాకల్టీ యూనియన్ అధ్యక్షులు డాక్టర్ ఏ రంజిత్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులందరూ కోరినప్పటికీ ఎటువంటి లాభాపేక్షమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా తెలంగాణ సీఎం మానవతా దృక్పథంతో ఆలోచించి డిగ్రీ అతిథి అధ్యాపకులను ఆదుకోవాలని రాష్ట్ర యూనియన్ కోరుతుంది

1 Comment

  1. A RANJITH KUMAR

    October 1, 2025

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే తెలంగాణలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి 152 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్రిమిన కమిటీ ఆధారంగా పీజీ చదివిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరి డిగ్రీ అతిథి అధ్యాపకులను ఎన్నుకోవడం జరిగింది ఆ క్రమంలోనే తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ నుండి ఆమోదం పొందినటువంటి 1940 అధ్యాపకులను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం కేవలం 1200 మందిని డిగ్రీ అదితి అధ్యాపకులుగా నియమించడం జరిగింది . ప్రతి డిగ్రీ కళాశాలలో పొందినటువంటి విద్యార్థుల ప్రవేశాలను దృష్టిలో ఉంచుకొని వివిధ విభాగాలలో అతిథి అధ్యాపకులను నియమించడం జరిగింది . కానీ వివిధ యూనివర్సిటీల హాల్మానికి ప్రకారం కేవలం ఒక నెలలో 18 రోజులకు గాను 72 పీరియడ్లు వచ్చేటట్టుగా నియమావళిని రూపొందించి వారిని 28080 రూపాయలను మాత్రమే అందిస్తున్నారు. యూజీసీ ప్రకారం ఒక పీరియడ్ గాను 700 రూపాయలు చెల్లించవలసింది పోను 390 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది వివరాల్లోకి వెళితే సెమిస్టర్ విధానంలో 90 రోజులకు మొదటి విడత మరో 90 రోజులకు గాను రెండో విడతగా వేతనాలను చెల్లిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం . ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కానీ 220 పని దినాలు కాకుండా కేవలం 180 రోజులకు వేతనం డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అతిథి అధ్యయపాకులకు అందించడం జరుగుతుంది. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు 500 చొప్పున పిరియడుకుగాను వేతనం చెల్లిస్తూ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి డిగ్రీ అతిథి అధ్యాపకులకు 390 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు యూజీసీ చెప్పినప్పటికీ నిర్లక్ష్య ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు నడవడం డిగ్రీ అతిథి అధ్యాపకులకు తీరని నష్టం ఏర్పరిచింది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి వేతనాలు చెల్లించకుండా జాప్యం చేయడం చాలా దారుణం. మేనిఫెస్టోలో సూచించిన విధంగా నెలకు 50 వేల రూపాయలు ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ అతిథి అధ్యాపకుల జీవితాలతో చెలగాటమాడుకుంటుంది అంతేకాకుండా కన్సల్డేటెడ్ పే 12 నెలలకు ఇవ్వకుండా కేవలం 6 నెలలకు వేదనం కట్టించి సంవత్సరం పొడవునా వారి శ్రమను దోచుకుంటున్నారు. తెలంగాణ గెస్ట్ ఫ్యాకల్టీ యూనియన్ అధ్యక్షులు డాక్టర్ ఏ రంజిత్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులందరూ కోరినప్పటికీ ఎటువంటి లాభాపేక్షమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా తెలంగాణ సీఎం మానవతా దృక్పథంతో ఆలోచించి డిగ్రీ అతిథి అధ్యాపకులను ఆదుకోవాలని రాష్ట్ర యూనియన్ కోరుతుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.