నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం కొత్తూరు గ్రామంలో నూతనంగా ఏర్పడిన జై భీమ్ యువజన పొదుపు సంఘం ఏర్పడింది. ఈ సంఘం అధ్యక్షుడిగా భానోతు శ్రీనివాస్. ఏకగ్రీవంగా ఎన్నికైనారు. గౌరవ అధ్యక్షుడు. కందికట్ల వీరేష్ .ఉపాధ్యక్షులు రెడ్డి మల్ల రాకేష్. కోశాధికారి జెర్రిపోతుల అజయ్ కుమార్. ప్రధాన కార్యదర్శి అంకేశ్వరపు రఘు. ఎన్నికైనారు.
అధ్యక్షుడు మాట్లాడుతూ.“నాపై నమ్మకంతో జై భీమ్ నూతన కమిటీ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరినీ కలుపుకొని ఐకమత్యంతో ముందుకు సాగుతూ, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తాను.” అని అన్నారు.



