రాష్ట్రవ్యాప్తంగా జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్యశాఖ పిలుపునిచ్చింది. పోలియో రహిత సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు సమీపంలోని పోలియో కేంద్రాలకు తమ చిన్నారులను తీసుకువచ్చి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ప్రతి చిన్నారి ఆరోగ్య రక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్యశాఖ పిలుపునిచ్చింది. పోలియో రహిత సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు సమీపంలోని పోలియో కేంద్రాలకు తమ చిన్నారులను తీసుకువచ్చి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ప్రతి చిన్నారి ఆరోగ్య రక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

