Tuesday, 15 July 2025
  • Home  
  • ఘనంగా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు
- Featured - ఆంధ్రప్రదేశ్

ఘనంగా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు

ఘనంగా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు నెల్లూరు, అక్టోబర్‌ 2 (పున్నమి విలేకరి) : నెల్లూరులో జాతిపిత మహాత్మా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న మహాత్ముడి విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ శేషగిరిరావు, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసే ఆయుధంగా రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, భారతావనికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన మహనీయులు మహాత్మాగాంధీ అని అన్నారు. ఆయన దేశానికి అందించిన సేవలు మరువలేనివని తెలిపారు.

ఘనంగా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు

నెల్లూరు, అక్టోబర్‌ 2 (పున్నమి విలేకరి) : నెల్లూరులో జాతిపిత మహాత్మా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న మహాత్ముడి విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ శేషగిరిరావు, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసే ఆయుధంగా రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, భారతావనికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన మహనీయులు మహాత్మాగాంధీ అని అన్నారు. ఆయన దేశానికి అందించిన సేవలు మరువలేనివని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.