Saturday, 12 July 2025
  • Home  
  • గ్రామ సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అనిల్ కుమార్
- Featured - ఆంధ్రప్రదేశ్

గ్రామ సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అనిల్ కుమార్

గ్రామ సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అనిల్ కుమార్ ప్రజలకు సూచించారు. నెల్లూరు నగరంలో పెండింగ్ లో వున్న పనులన్నింటినీ త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రణాళికాబద్దంగా పనులు జరుగుతున్నాయన్నారు. 5వ డివిజన్లోని లక్ష్మీపురం, వైకుంఠపురం,లో పర్యటనలో పర్యటించిన ఆయన స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ కమిషనర్ మూర్తి, వైసీపీ నేతలు ముక్కాల ద్వారకానాధ్, దార్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

గ్రామ సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అనిల్ కుమార్ ప్రజలకు సూచించారు. నెల్లూరు నగరంలో పెండింగ్ లో వున్న పనులన్నింటినీ త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రణాళికాబద్దంగా పనులు జరుగుతున్నాయన్నారు. 5వ డివిజన్లోని లక్ష్మీపురం, వైకుంఠపురం,లో పర్యటనలో పర్యటించిన ఆయన స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ కమిషనర్ మూర్తి, వైసీపీ నేతలు ముక్కాల ద్వారకానాధ్, దార్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.