✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం
ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్ ఎన్ డి పేట గ్రామం గుండ నందిగూడెం, కరిచర్లగూడెం మీదుగా గోపాలపురం గ్రామం లో బొల్లేరు చెరువు సమీపంలో కొబ్బరి తోటలో ప్రవేశించిన పెద్దపులి.
సుమారు 65 మంది ఫారెస్ట్ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి కొబ్బరి తోటను నలువైపుల నుంచి చుట్టుముట్టి పులి కథను నిశితంగా గమనిస్తున్న అధికారులు…
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రి వేళలో ఒంటరిగా బయటకు వెళ్ళవద్దని తెలియజేస్తున్న అధికారులు…
END


