సుమారు 65 మంది ఫారెస్ట్ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి కొబ్బరి తోటను నలువైపుల నుంచి చుట్టుముట్టి పులి కథను నిశితంగా గమనిస్తున్న అధికారులు…
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రి వేళలో ఒంటరిగా బయటకు వెళ్ళవద్దని తెలియజేస్తున్న అధికారులు…

- తూర్పు గోదావరి
గోపాలపురం గ్రామంలో ప్రవేశించిన పెద్దపులి
సుమారు 65 మంది ఫారెస్ట్ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి కొబ్బరి తోటను నలువైపుల నుంచి చుట్టుముట్టి పులి కథను నిశితంగా గమనిస్తున్న అధికారులు… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రి వేళలో ఒంటరిగా బయటకు వెళ్ళవద్దని తెలియజేస్తున్న అధికారులు…

