Tuesday, 8 July 2025
  • Home  
  • గుండె పోటుతో మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి
- Featured

గుండె పోటుతో మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి

(పున్నమి ప్రతినిధి, నెల్లూరు ) ఆంద్ర పద్రేశ్‌ పరిశ్రమలు. ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి (50) ఆకస్మికంగా మృతి చెందారు. గుండె పోటు రావడంతో హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వారం రోజుల పాటు దుబాయ్‌ ఎక్స్‌ పోలో పాల్గొని ఇండియా వచ్చారు. గౌతంరెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం మండలం బ్రాహ్మణపల్లి గ్రామం. 2014 ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేసి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయ న మృతి పట్ల పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.

(పున్నమి ప్రతినిధి, నెల్లూరు )
ఆంద్ర పద్రేశ్‌ పరిశ్రమలు. ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి (50) ఆకస్మికంగా మృతి చెందారు. గుండె పోటు రావడంతో హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వారం రోజుల పాటు దుబాయ్‌ ఎక్స్‌ పోలో పాల్గొని ఇండియా వచ్చారు. గౌతంరెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం మండలం బ్రాహ్మణపల్లి గ్రామం. 2014 ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేసి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయ న మృతి పట్ల పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

Send us message

పున్నమి  @2025. All Rights Reserved.