Monday, 14 September 2026
  • Home  
  • కరెంట్ షాక్ వల్ల చనిపోతే ఇచ్చేపరిహారం పెంపు
- భద్రాద్రి కొత్తగూడెం

కరెంట్ షాక్ వల్ల చనిపోతే ఇచ్చేపరిహారం పెంపు

బద్రాద్రికొత్తగూడెం:జూలై 30:(పున్నమి న్యూస్);విద్యుత్ షాక్ తో ఎవరినైనా చనిపోతే ఇచ్చేపరిహారాన్ని బారీగపెంచుట. TGSPDCL కీలకనిర్ణయం తీసుకుంది.ఇప్పటివరకు చనిపోయినవారికుటుంబాలకి 5లక్షలు పరిహారం అందించగా ఇప్పుడు దానిని 8లక్షలకి పెంచింది.ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోందని స్పష్టం చేసింది.7.20లక్షలు కుతున్బసభ్యులపెర్మీడ ఫిక్స్‌డ్ డిపాజిట్ చెసి.80వేల రూ. చేతికి అందిస్థారు.

బద్రాద్రికొత్తగూడెం:జూలై 30:(పున్నమి న్యూస్);విద్యుత్ షాక్ తో ఎవరినైనా చనిపోతే ఇచ్చేపరిహారాన్ని బారీగపెంచుట. TGSPDCL కీలకనిర్ణయం తీసుకుంది.ఇప్పటివరకు చనిపోయినవారికుటుంబాలకి 5లక్షలు పరిహారం అందించగా ఇప్పుడు దానిని 8లక్షలకి పెంచింది.ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోందని స్పష్టం చేసింది.7.20లక్షలు కుతున్బసభ్యులపెర్మీడ ఫిక్స్‌డ్ డిపాజిట్ చెసి.80వేల రూ. చేతికి అందిస్థారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.