Tuesday, 15 July 2025
  • Home  
  • ఉద్యానవనశాఖ అధికారికి జరిమానా
- Featured

ఉద్యానవనశాఖ అధికారికి జరిమానా

పలమనేరు, జులై13,2020 (పున్నిమి విలేకరి): పలమనేరు ఉద్యానవనశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డికి రూ120 జరిమాన విధించినట్టు ఎస్ఐ ప్రియాంక తెలిపారు.చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి అంబేద్కర్ సర్కిల్ సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మాస్క్ లేకుండా ప్రయాణిస్తున్న అధికారికి జరిమాన విధించినట్టు ఎస్ఐ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలులో తిరిగే వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005 మేరకు జరిమానా విధించినట్లు చెప్పారు. ప్రభుత్వ నియమనిబంధనలను ఉల్లంగిస్తే ఎంతటి వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పలమనేరు, జులై13,2020 (పున్నిమి విలేకరి): పలమనేరు ఉద్యానవనశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డికి రూ120 జరిమాన విధించినట్టు ఎస్ఐ ప్రియాంక తెలిపారు.చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి అంబేద్కర్ సర్కిల్ సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మాస్క్ లేకుండా ప్రయాణిస్తున్న అధికారికి జరిమాన విధించినట్టు ఎస్ఐ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలులో తిరిగే వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005 మేరకు జరిమానా విధించినట్లు చెప్పారు. ప్రభుత్వ నియమనిబంధనలను ఉల్లంగిస్తే ఎంతటి వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.