లాక్ డౌన్ తో నెల్లూరు నగరంలో భోజనం లేక ఇబ్బందులు పడుతున్న పేదలు , నిరాశ్రయులకు మాగుంట సేవాసమితి ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవాసమితి వ్యవస్థాపకులు మాగుంట శరత్ చంద్రారెడ్డి, సాయి, నిషాద్ పాల్గొన్నారు..

లాక్ డౌన్ తో నెల్లూరు నగరంలో భోజనం లేక ఇబ్బందులు పడుతున్న పేదలు , నిరాశ్రయులకు మాగుంట సేవాసమితి ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవాసమితి వ్యవస్థాపకులు మాగుంట శరత్ చంద్రారెడ్డి, సాయి, నిషాద్ పాల్గొన్నారు..