అనంతసాగరం మండలం: అనంతసాగరం లోని ఉన్నత పాఠశాలలో పరిశీలించిన ఎం ఈ ఓ. పాఠశాలలో జగనన్న గోరుముద్ద కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పెట్టే భోజనం ఎంతో నాణ్యంగా ఉందని ప్రతిరోజు మెనూ కరెక్ట్గా పాటిస్తున్నారని పిల్లలకు రుచికరమైన భోజనం అందిస్తున్నారని, ఉన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మీ ప్రసన్న గారు చాలా బాధ్యతగా శ్రద్ధగా పర్యవేక్షిస్తూ పిల్లలకు నాణ్యతతో కూడిన భోజనం అందేలా శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ పరిస్థితులు పరిస్థితులపై విద్యార్థులను అడగగా ఉదయం 8:30 నుంచి కూడా స్కూల్ ప్రారంభమవుతుందని ఉపాధ్యాయులు పిల్లలకు చాలా బాగా విద్యాబోధన చేస్తున్నారని ని ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే నివృత్తి చేస్తున్నారని, జగనన్న గోరుముద్ద ద్వారా మంచి రుచితో కూడిన భోజనాన్ని అందిస్తున్నారని రాష్ట్ర సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నిజంగా తన మేనమామ కంటే ఎక్కువగా తమ కోసం ఎన్నో కార్యక్రమాలు పథకాలు తీసుకువస్తున్నారని తమ విద్య కోసం ఎంతగానో కృషి చేస్తున్నానని తమ సీఎం మామకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతసాగరం మండలం: అనంతసాగరం లోని ఉన్నత పాఠశాలలో పరిశీలించిన ఎం ఈ ఓ. పాఠశాలలో జగనన్న గోరుముద్ద కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పెట్టే భోజనం ఎంతో నాణ్యంగా ఉందని ప్రతిరోజు మెనూ కరెక్ట్గా పాటిస్తున్నారని పిల్లలకు రుచికరమైన భోజనం అందిస్తున్నారని, ఉన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మీ ప్రసన్న గారు చాలా బాధ్యతగా శ్రద్ధగా పర్యవేక్షిస్తూ పిల్లలకు నాణ్యతతో కూడిన భోజనం అందేలా శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ పరిస్థితులు పరిస్థితులపై విద్యార్థులను అడగగా ఉదయం 8:30 నుంచి కూడా స్కూల్ ప్రారంభమవుతుందని ఉపాధ్యాయులు పిల్లలకు చాలా బాగా విద్యాబోధన చేస్తున్నారని ని ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే నివృత్తి చేస్తున్నారని, జగనన్న గోరుముద్ద ద్వారా మంచి రుచితో కూడిన భోజనాన్ని అందిస్తున్నారని రాష్ట్ర సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నిజంగా తన మేనమామ కంటే ఎక్కువగా తమ కోసం ఎన్నో కార్యక్రమాలు పథకాలు తీసుకువస్తున్నారని తమ విద్య కోసం ఎంతగానో కృషి చేస్తున్నానని తమ సీఎం మామకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.