Friday, 5 June 2026
  • Home  
  • సర్వేపల్లిలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి విశేష స్పందన సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, మనుబోలు మండలాల్లో నిర్వహించిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల హామీల ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన తెలిపారు. వెంకటాచలం మండలంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజా హామీలు నెరవేరే వరకు పోరాటాలు కొనసాగిస్తామని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్వేపల్లిలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి విశేష స్పందన సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, మనుబోలు మండలాల్లో నిర్వహించిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల హామీల ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన తెలిపారు. వెంకటాచలం మండలంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజా హామీలు నెరవేరే వరకు పోరాటాలు కొనసాగిస్తామని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 4 (పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, మనుబోలు మండలాల్లో నిర్వహించిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల హామీల ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన తెలిపారు. వెంకటాచలం మండలంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజా హామీలు నెరవేరే వరకు పోరాటాలు కొనసాగిస్తామని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 4 (పున్నమి ప్రతినిధి)
సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, మనుబోలు మండలాల్లో నిర్వహించిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల హామీల ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన తెలిపారు. వెంకటాచలం మండలంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజా హామీలు నెరవేరే వరకు పోరాటాలు కొనసాగిస్తామని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.