వింజమూరు: వింజమూరు తహసీల్దార్ స్వర్ణ గారిని పున్నమి నెల్లూరు జిల్లా కో ఆర్డినేటర్ పేర్నపాటి విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ స్వర్ణతో . అనంతరం వింజమూరు మండలంలో ప్రజలకు సంబంధించిన పలు అంశాలు, స్థానిక సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర విషయాలపై కొద్దిసేపు చర్చించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా అధికారులు, మీడియా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పున్నమి ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్నపాటి విజయ్ తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

వింజమూరు తహసీల్దార్ను మర్యాదపూర్వకంగా కలిసిన పున్నమి ప్రతినిధి.
వింజమూరు: వింజమూరు తహసీల్దార్ స్వర్ణ గారిని పున్నమి నెల్లూరు జిల్లా కో ఆర్డినేటర్ పేర్నపాటి విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ స్వర్ణతో . అనంతరం వింజమూరు మండలంలో ప్రజలకు సంబంధించిన పలు అంశాలు, స్థానిక సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర విషయాలపై కొద్దిసేపు చర్చించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా అధికారులు, మీడియా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పున్నమి ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్నపాటి విజయ్ తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

