Friday, 15 May 2026
  • Home  
  • వందే మాతరం పాట వ్రాసి 150 సంవత్సరములు అయిన సందర్భంగా mass sing కార్యక్రమం
- విశాఖపట్నం

వందే మాతరం పాట వ్రాసి 150 సంవత్సరములు అయిన సందర్భంగా mass sing కార్యక్రమం

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ రోజు కింగ్ జార్జ్ హాస్పిటల్ లో వందే మాతరం పాట వ్రాసి 150 సంవత్సరములు అయిన సందర్భంగా mass sing కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఐ. వాణి మాట్లాడుతూ వందేమాతరం పాట యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ప్రతి భారతీయుడు భారతమాతని గౌరవించాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ లు డా. రాధాకృష్ణన్, డా.ఎం.చంద్రశేఖరం నాయుడు, అడ్మినిస్ట్రేటర్ బి. వి.రమణ, ఏ.ఆర్. ఎం.ఓ.లు డా.ఏ.రాజేష్, డా. ఎస్.చంద్రబాబు నాయుడు, నర్సింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ మినిస్టరియల్ స్టాఫ్ పాల్గొనడం జరిగింది.

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*.

కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ రోజు కింగ్ జార్జ్ హాస్పిటల్ లో వందే మాతరం పాట వ్రాసి 150 సంవత్సరములు అయిన సందర్భంగా mass sing కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఐ. వాణి మాట్లాడుతూ వందేమాతరం పాట యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ప్రతి భారతీయుడు భారతమాతని గౌరవించాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ లు డా. రాధాకృష్ణన్, డా.ఎం.చంద్రశేఖరం నాయుడు, అడ్మినిస్ట్రేటర్ బి. వి.రమణ, ఏ.ఆర్. ఎం.ఓ.లు డా.ఏ.రాజేష్, డా. ఎస్.చంద్రబాబు నాయుడు, నర్సింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ మినిస్టరియల్ స్టాఫ్ పాల్గొనడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.