మణిపూర్లో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఆయుధాలతో తిరిగే దుండగులను కట్టడి చేయాలని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జి.పి. సింగ్ భద్రతా బలగాలకు సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు కఠిన చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.

- News
మణిపూర్లో ఆయుధాలతో తిరిగే దుండగులను అడ్డుకోవాలి
మణిపూర్లో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఆయుధాలతో తిరిగే దుండగులను కట్టడి చేయాలని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జి.పి. సింగ్ భద్రతా బలగాలకు సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు కఠిన చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.

