Monday, 14 September 2026
  • Home  
  • మట్టి ప్రతిమలు పంపిణీ చేసిన 75 వార్డు వైస్సార్సీపి ప్రెసిడెంట్ గొందేసి శ్రీనివాసరెడ్డి (బుజ్జి)
- విశాఖపట్నం

మట్టి ప్రతిమలు పంపిణీ చేసిన 75 వార్డు వైస్సార్సీపి ప్రెసిడెంట్ గొందేసి శ్రీనివాసరెడ్డి (బుజ్జి)

గాజువాక (పున్నమి ప్సప్రతినిధి)ప్టెంబర్ 14: వైస్సార్సీపి సీనియర్ నాయకులు 75 వ వార్డు వైస్సార్సీపి ప్రెసిడెంట్ గొందేసి శ్రీనివాసరెడ్డి (బుజ్జి) ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. భక్తులను ఉద్దేశించి బుజ్జి మాట్లాడుతూ 75 వ వార్డు ప్రజలు ఏ కార్యక్రమం తలపెట్టిన కార్యక్రమంలో అడ్డంకులు తొలగిపోయి విజయవంతంగా నిర్వహించేందుకు గణపతి వ్రతం నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా వినాయకుని పూజించి నీటిలో శులభంగా నిమజ్జనం జరిగేందుకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయక మట్టి విగ్రహాలను సేకరించుకున్నారు.

గాజువాక (పున్నమి ప్సప్రతినిధి)ప్టెంబర్ 14: వైస్సార్సీపి సీనియర్ నాయకులు 75 వ వార్డు వైస్సార్సీపి ప్రెసిడెంట్ గొందేసి శ్రీనివాసరెడ్డి (బుజ్జి) ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. భక్తులను ఉద్దేశించి బుజ్జి మాట్లాడుతూ 75 వ వార్డు ప్రజలు ఏ కార్యక్రమం తలపెట్టిన కార్యక్రమంలో అడ్డంకులు తొలగిపోయి విజయవంతంగా నిర్వహించేందుకు గణపతి వ్రతం నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా వినాయకుని పూజించి నీటిలో శులభంగా నిమజ్జనం జరిగేందుకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయక మట్టి విగ్రహాలను సేకరించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.