బీహార్ శాసన మండలి ఎన్నికల కోసం ఎన్డీయే కూటమి ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించింది. జనతాదళ్ (యునైటెడ్) నాలుగు, బీజేపీ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ కూడా అభ్యర్థుల జాబితాలో ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

- News
బీహార్ శాసన మండలి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థుల ప్రకటన
బీహార్ శాసన మండలి ఎన్నికల కోసం ఎన్డీయే కూటమి ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించింది. జనతాదళ్ (యునైటెడ్) నాలుగు, బీజేపీ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ కూడా అభ్యర్థుల జాబితాలో ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

