Thursday, 25 June 2026
  • Home  
  • బిర్యానీలో ఈగ | క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా
- News

బిర్యానీలో ఈగ | క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా

ఢిల్లీ: అహ్మదాబాద్-ముంబయి తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఒక ప్రయాణికుడు ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీలో ఈగ వచ్చింది. ప్రయాణికుడి ఫిర్యాదుతో రైలు సిబ్బంది క్షమాపణలు చెప్పి, ప్రత్యామ్నాయ భోజనం ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించారు. ఈ ఘటనపై స్పందించిన ఐఆర్‌సీటీసీ (IRCTC), ప్రయాణికులకు భోజనాలు సరఫరా చేసిన ‘అర్హా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ క్యా రూ. లక్ష జరిమానా విధించింది. అంతేకాకుండా, ఆహారశాల లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.

ఢిల్లీ: అహ్మదాబాద్-ముంబయి తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఒక ప్రయాణికుడు ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీలో ఈగ వచ్చింది. ప్రయాణికుడి ఫిర్యాదుతో రైలు సిబ్బంది క్షమాపణలు చెప్పి, ప్రత్యామ్నాయ భోజనం ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించారు. ఈ ఘటనపై స్పందించిన ఐఆర్‌సీటీసీ (IRCTC), ప్రయాణికులకు భోజనాలు సరఫరా చేసిన ‘అర్హా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ క్యా రూ. లక్ష జరిమానా విధించింది. అంతేకాకుండా, ఆహారశాల లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.