Wednesday, 9 September 2026
  • Home  
  • పారిశుద్ధ్యంపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పారిశుద్ధ్యంపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ

నెల్లూరు, జూలై 23: నగర పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపర్చేందుకు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ గురువారం మైపాడు గేటు సమీపంలోని స్మార్ట్ స్ట్రీట్ బజార్ సులభ్ కాంప్లెక్స్ ప్రజా మరుగుదొడ్లను పరిశీలించారు. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుతూ పరిసరాల్లో క్రమం తప్పకుండా శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సుబేదార్‌పేటలో ఈ-ఆటోల ద్వారా తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలిం

నెల్లూరు, జూలై 23: నగర పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపర్చేందుకు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ గురువారం మైపాడు గేటు సమీపంలోని స్మార్ట్ స్ట్రీట్ బజార్ సులభ్ కాంప్లెక్స్ ప్రజా మరుగుదొడ్లను పరిశీలించారు. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుతూ పరిసరాల్లో క్రమం తప్పకుండా శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సుబేదార్‌పేటలో ఈ-ఆటోల ద్వారా తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలిం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.