Saturday, 8 August 2026
  • Home  
  • *నేడు కొత్త మాధవరం నందు డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొననున్న ఇంచార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు*
- News

*నేడు కొత్త మాధవరం నందు డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొననున్న ఇంచార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు*

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఏమనగా.. నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ *శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు* గారు ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం నందు డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కావున పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం, రాజంపేట

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఏమనగా..

నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ *శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు* గారు ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం నందు డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

కావున పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.

ఇట్లు,
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం, రాజంపేట

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.