Friday, 5 June 2026
  • Home  
  • నెల్లూరు : నర్రవాడ వెంగమాంబ ఆలయ ప్రధాన ధర్మకర్తగా వేమూరి ముసలయ్య!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు : నర్రవాడ వెంగమాంబ ఆలయ ప్రధాన ధర్మకర్తగా వేమూరి ముసలయ్య!

నెల్లూరు జిల్లా నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థాన నూతన వ్యవస్థాపక ప్రధాన ధర్మకర్తగా వేమూరి ముసలయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ఈఓ శ్రీనివాసులు రెడ్డి, ధర్మకర్తలు పచ్చవ వెంగయ్య, వెంకటేశ్వర్లు సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా నేత మేకపాటి మాలాద్రి నాయుడు ముసలయ్యను సత్కరించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించి, ఆలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ధర్మకర్తకు శుభాకాంక్షలు తెలిపారు.

నెల్లూరు జిల్లా నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థాన నూతన వ్యవస్థాపక ప్రధాన ధర్మకర్తగా వేమూరి ముసలయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ఈఓ శ్రీనివాసులు రెడ్డి, ధర్మకర్తలు పచ్చవ వెంగయ్య, వెంకటేశ్వర్లు సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా నేత మేకపాటి మాలాద్రి నాయుడు ముసలయ్యను సత్కరించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించి, ఆలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ధర్మకర్తకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.