ఉదయగిరి మండలంలోని గుడి నరవ గ్రామంలో పశువైద్యాధికారి డాక్టర్ రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో పశుగ్రాస వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులు పశుగ్రాస రకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏడాది పొడవునా పశువులకు నాణ్యమైన పశుగ్రాసం అందించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో పశుగ్రాస పంటలను సాగు చేయాలని వివరించారు. పచ్చిగడ్డి, ఎండుగడ్డి, సైలేజ్ వంటి పశుగ్రాసాలను వినియోగించడం వల్ల పాల దిగుబడి పెరగడంతో పాటు పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. రైతులు ఆధునిక పశుపోషణ పద్ధతులను అనుసరించి అధిక ఆదాయం పొందాలని ఆయన సూచించారు

గుడి నరవలో పశుగ్రాస వారోత్సవాలు – పాడి రైతులకు అవగాహన కల్పించిన పశువైద్యాధికారి
ఉదయగిరి మండలంలోని గుడి నరవ గ్రామంలో పశువైద్యాధికారి డాక్టర్ రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో పశుగ్రాస వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులు పశుగ్రాస రకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏడాది పొడవునా పశువులకు నాణ్యమైన పశుగ్రాసం అందించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో పశుగ్రాస పంటలను సాగు చేయాలని వివరించారు. పచ్చిగడ్డి, ఎండుగడ్డి, సైలేజ్ వంటి పశుగ్రాసాలను వినియోగించడం వల్ల పాల దిగుబడి పెరగడంతో పాటు పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. రైతులు ఆధునిక పశుపోషణ పద్ధతులను అనుసరించి అధిక ఆదాయం పొందాలని ఆయన సూచించారు

