ఉదయగిరిలో వైసీపీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని మేకపాటి నివాసంలో ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy ఆదేశాలతో, ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ Mekapati Rajagopal Reddy ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ బీఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యాలయం కోరింది. ముఖ్యంగా 323 మంది బూత్ లెవల్ ఏజెంట్లు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.

ఉదయగిరిలో వైసీపీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు
ఉదయగిరిలో వైసీపీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని మేకపాటి నివాసంలో ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy ఆదేశాలతో, ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ Mekapati Rajagopal Reddy ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ బీఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యాలయం కోరింది. ముఖ్యంగా 323 మంది బూత్ లెవల్ ఏజెంట్లు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.

