Tuesday, 28 April 2026
  • Home  
  • ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్య అత్యంత పాశవికం
- తిరుపతి

ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్య అత్యంత పాశవికం

ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ చినబాబు. పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం పలమనేరు నియోజకవర్గం వి. కోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురికావడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ చినబాబు ఆవేదన వ్యక్తంచేసారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇలాంటి అమానవీయ ఘటన జరగడం అత్యంత శోచనీయమని, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన విలేకరిపై జరిగిన ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించకూడదని, విలేకరి జగన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ చినబాబు.

పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం

పలమనేరు నియోజకవర్గం వి. కోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురికావడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ చినబాబు ఆవేదన వ్యక్తంచేసారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇలాంటి అమానవీయ ఘటన జరగడం అత్యంత శోచనీయమని,
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన విలేకరిపై జరిగిన ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించకూడదని, విలేకరి
జగన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.