Sunday, 20 September 2026

Tag: Chittoor

చిత్తూరు

కల్లూరు జ్యువెలరీ చోరీ ఛేదన.. దొంగల అరెస్ట్

ఈరోజు చిత్తూరు జిల్లా కల్లూరు మండలంలోని పుంగనూరు రోడ్డులో వున్న శ్రీకృష్ణ జ్యువలరీ షాప్ లో 90 లక్షలు విలువ చేసే 20 కిలోన వెండి 314గ్రాముల బంగారం ఉన్నట్లు పోలీస్ లు తెలిపారు. చిత్తూరు SP తుసారు దుడి గారి ఆదేశాలమేరకు ప్రతేయక బృందలు ఏర్పాటు చేశారు వీరితోపాటు క్లోస్ టీమ్ సహకారంతో ఆధారాలు సేకరించి దొంగలను పట్టుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.