Sunday, 7 December 2025
  • Home  
  • జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
- Featured

జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

పలమనేరు, జూన్23,2020(పున్నమి విలేకరి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం జగన్న చేదోడు పథకం క్రింద ఆర్థిక లబ్ధి చేకూర్చన సందర్భంగా మంగళవారం పలమనేరు పట్టణంలోని జిలాని కూడలిలో వైఎస్సార్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి చేసిన పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెంకటేగౌడ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… ప్రజా సంకల్ప యాత్ర సమయంలో టైలర్ లు, రజకులు, నాయిబ్రాహ్మణులను ఆదుకుంటామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్దిదారుల ఖాతాలో రూ 10 వేలు జమచేయడం జరిగిందన్నారు. ఈ పథకానికి కొందరు అర్హులు కాలేకపోయారు.అర్హులు మరల దరఖాస్తు చేసుకోవడానికి 10 రోజులు సమయం పొడిగించారని తద్వార అందరూ ధరఖాస్తు చెసుకోవలన్నారు. నాయి బ్రాహ్మణలు మాట్లాడుతూ కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో చేదోడు పథకం ద్వారా 10వేల ఆర్థిక సహాయం అందించడం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ప్రహ్లాద, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మండి సుధ, హేమంత్ రెడ్డి, మురళీకృష్ణ, నగరాజ, ప్రసాద్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

పలమనేరు, జూన్23,2020(పున్నమి విలేకరి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం జగన్న చేదోడు పథకం క్రింద ఆర్థిక లబ్ధి చేకూర్చన సందర్భంగా మంగళవారం పలమనేరు పట్టణంలోని జిలాని కూడలిలో వైఎస్సార్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి చేసిన పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెంకటేగౌడ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… ప్రజా సంకల్ప యాత్ర సమయంలో టైలర్ లు, రజకులు, నాయిబ్రాహ్మణులను ఆదుకుంటామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్దిదారుల ఖాతాలో రూ 10 వేలు జమచేయడం జరిగిందన్నారు. ఈ పథకానికి కొందరు అర్హులు కాలేకపోయారు.అర్హులు మరల దరఖాస్తు చేసుకోవడానికి 10 రోజులు సమయం పొడిగించారని తద్వార అందరూ ధరఖాస్తు చెసుకోవలన్నారు. నాయి బ్రాహ్మణలు మాట్లాడుతూ కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో చేదోడు పథకం ద్వారా 10వేల ఆర్థిక సహాయం అందించడం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ప్రహ్లాద, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మండి సుధ, హేమంత్ రెడ్డి, మురళీకృష్ణ, నగరాజ, ప్రసాద్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.