రాపూరు, జూన్ 06, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గూడురు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రాపూరు పోలీస్ స్టేషన్ ను ట్రైనీ డి.యస్.పి షేక్. షాను ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఎర్రచందనం సంబంధించిన పలు రికార్డులను పరిశీలించి పెడింగ్ లో ఉన్న కేసులగురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం యస్.ఐ. స్వప్న ను రాపూరు కు సంబందించిన వివరాలను అడిగి తెలుసుకొనిన అనంతరం గ్రామ పోలీసులను వారి యొక్క గ్రామాలలో స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు తదుపరి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎవరైన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. అనంతరం పంగిలి చక్ పోస్టును,అటవీ ప్రాంతంను పరిశీలించారు విరివెంట రాపూరు ఎస్ఐ. కోటిరెడ్డి, ఎస్ఐ.స్వప్న,ఏ ఎస్ఐ బ్రహ్మానంద రావు మరియు సిబ్బంది ఉన్నారు.
రాపూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ట్రైనీ డిఎస్పి షేక్ .షాను
రాపూరు, జూన్ 06, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గూడురు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రాపూరు పోలీస్ స్టేషన్ ను ట్రైనీ డి.యస్.పి షేక్. షాను ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఎర్రచందనం సంబంధించిన పలు రికార్డులను పరిశీలించి పెడింగ్ లో ఉన్న కేసులగురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం యస్.ఐ. స్వప్న ను రాపూరు కు సంబందించిన వివరాలను అడిగి తెలుసుకొనిన అనంతరం గ్రామ పోలీసులను వారి యొక్క గ్రామాలలో స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు తదుపరి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎవరైన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. అనంతరం పంగిలి చక్ పోస్టును,అటవీ ప్రాంతంను పరిశీలించారు విరివెంట రాపూరు ఎస్ఐ. కోటిరెడ్డి, ఎస్ఐ.స్వప్న,ఏ ఎస్ఐ బ్రహ్మానంద రావు మరియు సిబ్బంది ఉన్నారు.