*నూతన వధువరులను ఆశీర్వదించిన మైలవరం నియోజకవర్గ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ జోగి రమేష్ గారు మరియు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రెడ్డిగూడెం మండల జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి గారు..*
*ఈరోజు రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన పెరుమాళ్ళ మార్కండేయ, వెంకటేశరమ్మ దంపతుల కుమారుడు అన్వేష్, జ్యోతి ప్రసన్న ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువరులను అక్షింతలు వేసే ఆశీర్వదించిన మైలవరం నియోజకవర్గం ఇంచార్జి జోగి రమేష్ గారు మరియు జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి గారు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొని నూతన వధూవరులను అక్షింతులు వేసి ఆశీర్వదించినారు..*





