పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆవరణలో BRS నాయకుల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించాలని నాయకులు సూచించారు కార్యక్రమంలో మడి కరీంనగర్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ టు లవ్ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి గూడూరి ప్రవీణ్ రామ్మోహన్ ఆకుల జయంత్ తదితరులు పాల్గొన్నారు



