Tuesday, 8 September 2026
  • Home  
  • అరకు: పద్మాపురంలో రైతులకు రాజ్మా పంపిణీ
- అల్లూరి సీతారామరాజు

అరకు: పద్మాపురంలో రైతులకు రాజ్మా పంపిణీ

అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీలో మంగళవారం 265 మంది రైతులకు రాజ్మా విత్తనాలు పంపిణీ చేశారు. 90% రాయితీతో రాజ్మా విత్తనాలు అందించినట్లు అధికారులు తెలిపారు. విత్తనాల కొరకు రైతులు ఆధార్, పోడు పట్టా జిరాక్స్, ఫోన్ నెంబర్‌తో స్వర్ణగ్రామ కార్యాలయాన్ని సంప్రదించాలని విహెచ్ఏ దశరధ్ సూచించారు. కార్యక్రమంలో విఏఏ భాను శరణ్య, విహెచ్ఏ పుణ్యావతి పాల్గొన్నారు.

అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీలో మంగళవారం 265 మంది రైతులకు రాజ్మా విత్తనాలు పంపిణీ చేశారు. 90% రాయితీతో రాజ్మా విత్తనాలు అందించినట్లు అధికారులు తెలిపారు. విత్తనాల కొరకు రైతులు ఆధార్, పోడు పట్టా జిరాక్స్, ఫోన్ నెంబర్‌తో స్వర్ణగ్రామ కార్యాలయాన్ని సంప్రదించాలని విహెచ్ఏ దశరధ్ సూచించారు. కార్యక్రమంలో విఏఏ భాను శరణ్య, విహెచ్ఏ పుణ్యావతి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.