Monday, 7 September 2026
  • Home  
  • బాల అకాడమీ ప్రిన్సిపాల్‌కు ‘శిక్షా రత్న’ పురస్కారం
- నంద్యాల

బాల అకాడమీ ప్రిన్సిపాల్‌కు ‘శిక్షా రత్న’ పురస్కారం

హైదరాబాద్: విద్యారంగంలో నూతన సంస్కరణలు అమలు చేస్తూ పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న బాల అకాడమీ ప్రిన్సిపాల్ శ్రీమతి మాధవీలత గారు ప్రతిష్ఠాత్మక ‘శిక్షా రత్న అవార్డు–2026’ సాధించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హరి యూనివర్సిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలను పెంపొందిస్తూ పాఠశాలను ప్రగతిపథంలో నడిపిస్తున్నందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇది తన వ్యక్తిగత అవార్డు కాదని, బాల అకాడమీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమిష్టి కృషికి లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. మాధవీలత విజయం పట్ల పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: విద్యారంగంలో నూతన సంస్కరణలు అమలు చేస్తూ పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న బాల అకాడమీ ప్రిన్సిపాల్ శ్రీమతి మాధవీలత గారు ప్రతిష్ఠాత్మక ‘శిక్షా రత్న అవార్డు–2026’ సాధించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హరి యూనివర్సిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలను పెంపొందిస్తూ పాఠశాలను ప్రగతిపథంలో నడిపిస్తున్నందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇది తన వ్యక్తిగత అవార్డు కాదని, బాల అకాడమీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమిష్టి కృషికి లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. మాధవీలత విజయం పట్ల పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.