Saturday, 5 September 2026
  • Home  
  • ప్రభుత్వ ఆసుపత్రిలో సర్పంచ్ తనిఖీ
- నాగర్‌కర్నూల్

ప్రభుత్వ ఆసుపత్రిలో సర్పంచ్ తనిఖీ

ప్రభుత్వ ఆసుపత్రిలో సర్పంచ్ తనిఖీ అచ్చంపేట, సెప్టెంబర్ 05(పున్నమి న్యూస్ ప్రతినిధి )నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని ఉప్పునుంతల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గ్రామ సర్పంచ్ చింతగాళ్ళ శ్రీనివాసులు శనివారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఉదయం వేళల్లో రోగులు అధిక సంఖ్యలో ఆసుపత్రికి వస్తున్నందున అవసరమైన మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ తనిఖీలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మెడమోని భాస్కర్, అంతటి ఇన్‌చార్జి శేఖర్‌గౌడ్, నిరంజన్, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో సర్పంచ్ తనిఖీ

అచ్చంపేట, సెప్టెంబర్ 05(పున్నమి న్యూస్ ప్రతినిధి )నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని
ఉప్పునుంతల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గ్రామ సర్పంచ్ చింతగాళ్ళ శ్రీనివాసులు శనివారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.

ఉదయం వేళల్లో రోగులు అధిక సంఖ్యలో ఆసుపత్రికి వస్తున్నందున అవసరమైన మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ తనిఖీలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మెడమోని భాస్కర్, అంతటి ఇన్‌చార్జి శేఖర్‌గౌడ్, నిరంజన్, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.