ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అరకులోయలో పర్యటించనున్న నేపథ్యంలో గన్నెలలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హెలికాప్టర్ ల్యాండింగ్, వాహనాల పార్కింగ్, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు సిద్ధం చేశారు. కలెక్టర్ నిషాంతి, జేసీ పూజ, ఐటీడీఏ పీవో వర్మ ఏర్పాట్లను పరిశీలించారు. దొన్ను దొర, తేజోవతి పర్యవేక్షించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సీఎం ఏకలవ్య పాఠశాల, సంజీవిని కార్యక్రమం, రచ్చబండలో పాల్గొని సభలో ప్రసంగించనున్నారు.

అరకు: సీఎం సభకు భారీ ఏర్పాట్లు పూర్తి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అరకులోయలో పర్యటించనున్న నేపథ్యంలో గన్నెలలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హెలికాప్టర్ ల్యాండింగ్, వాహనాల పార్కింగ్, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు సిద్ధం చేశారు. కలెక్టర్ నిషాంతి, జేసీ పూజ, ఐటీడీఏ పీవో వర్మ ఏర్పాట్లను పరిశీలించారు. దొన్ను దొర, తేజోవతి పర్యవేక్షించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సీఎం ఏకలవ్య పాఠశాల, సంజీవిని కార్యక్రమం, రచ్చబండలో పాల్గొని సభలో ప్రసంగించనున్నారు.

